తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ విజయవాడ గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు.
విజయవాడ: తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ విజయవాడ గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. గురువారం ఉదయం హైదరాబాద్ నుంచి నరసింహన్ బయల్దేరి వెళ్లారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అమరావతి చేరుకున్నారు.