పది రూపాయల కోసం ప్రాణం తీశారు | Man pays with life over Rs.10 row | Sakshi
Sakshi News home page

పది రూపాయల కోసం ప్రాణం తీశారు

Jan 9 2014 4:29 AM | Updated on Sep 2 2017 2:24 AM

రూ. 10 కోసం నలుగురు వ్యక్తులు ఒకరిని హత్య చేశారు. బీహార్‌లోని కటిహార్ పట్టణంలో మంగళవారం అర్ధరాత్రి ఈ దారుణం జరిగింది.

పాట్నా: రూ. 10 కోసం నలుగురు వ్యక్తులు ఒకరిని హత్య చేశారు. బీహార్‌లోని కటిహార్ పట్టణంలో మంగళవారం అర్ధరాత్రి ఈ దారుణం జరిగింది. దీపక్‌కుమార్ యాదవ్ అనే యువకుడిని నలుగురు వ్యక్తులు గుట్కూ కొనుక్కునేందుకు పది రూపాయలు అడిగారు. అతడు అందుకు నిరాకరించడంతో వారు మూకుమ్మడిగా దాడిచేసి, కత్తులతో పొడిచి చంపారు.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement