కేఎస్ ఆర్‌టీసీ బస్సుకు మంటలు | KSRTC bus catches fire | Sakshi
Sakshi News home page

కేఎస్ ఆర్‌టీసీ బస్సుకు మంటలు

Nov 8 2013 2:32 AM | Updated on Apr 7 2019 3:24 PM

కేఎస్ ఆర్‌టీసీ బస్సుకు మంటలు - Sakshi

కేఎస్ ఆర్‌టీసీ బస్సుకు మంటలు

కర్ణాటక రాష్ట్ర(కేఎస్) ఆర్టీసీ బస్సులో మంటలు వ్యాపించి బస్సు పూర్తిగా దగ్ధమైంది. అయితే, ఈ ప్రమాదంలో ప్రయాణికులకు ఎలాంటి నష్టం వాటిల్లలేదని పోలీసులు తెలిపా రు.

బెంగళూరు, న్యూస్‌లైన్: కర్ణాటక రాష్ట్ర(కేఎస్) ఆర్టీసీ బస్సులో మంటలు వ్యాపించి బస్సు పూర్తిగా దగ్ధమైంది. అయితే, ఈ ప్రమాదంలో ప్రయాణికులకు ఎలాంటి నష్టం వాటిల్లలేదని పోలీసులు తెలిపా రు. వివరాలు.. హాసన్ ప్రాంతం నుంచి కర్ణాటక వైభవ బస్సు(కేఏ-13 ఎఫ్ 1949) 30 మందితో గురువారం బెంగళూరుకు బయలుదేరింది. సాయంత్రం 5.45 గంటల సమయంలో బెంగళూరు-తుమకూరు రోడ్డులోని గురగుంటపాళ్య సిగ్నల్ సమీపంలో బస్సులో మంటలు వ్యాపించాయి. అప్రమత్తమైన ప్రయాణికులు కేకలు వేయడంతో డ్రైవర్ బస్సును నిలిపేశాడు. వారు బస్సు దిగిపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement