అమెరికా (యూఎస్)లో మరో భారత సంతతి వ్యక్తిని కీలక పదవి వరించింది. యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్టు జడ్జిగా భారతీయ అమెరికన్ మనీష్ ఎస్ షా నియమితులయ్యారు. దేశాధ్యక్షుడు బరాక్ ఒబామా తన స్వరాష్ట్రం ఇలినాయిస్లోని నార్తర్న్ డిస్ట్రిక్ట్ జడ్జిగా ఆయను నామినేట్ చేశారు. షాతో సహా ఏడుగురి నియామకాలను ఒబామా ఖరారు చేసినట్టు వైట్హౌస్ ఓ ప్రకటనలో పేర్కొంది.
న్యూయార్క్లో జన్మించిన 40 ఏళ్ల షా ప్రస్తుతం క్రిమినల్ డివిజన్ చీఫ్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 2011-12 మధ్య కాలంలో ఆయన క్రిమినల్స్ అపీల్స్ చీఫ్గా పనిచేశారు. గతంలో ఆర్థిక నేరాలు, ప్రత్యేక విచారణ విభాగం డిప్యూటీ చీఫ్గా వ్యవహరించారు. షా తాజా నియామకాన్ని ఇలినాయిస్ రాష్ట్రానికి చెందిన సెనెటర్లు డెమోక్రట్ డిర్క్ డర్బిన్, రిపబ్లికన్ మార్క్ కిర్క్ స్వాగతించారు.
యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్టు జడ్జిగా భారతీయ అమెరికన్
Published Fri, Sep 20 2013 1:09 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
"పవన్ కళ్యాణ్ కు ఓటు వెయ్యం "..తేల్చి చెప్పిన పిఠాపురం టీడీపీ
ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలి
‘మోసం చేసిన వారిపై చర్య తీసుకోవాలి’
గుడుంబా స్థావరాలపై ఎకై ్సజ్ దాడులు
వరంగల్
గాలివాన బీభత్సం
వడదెబ్బకు ఆరుగురు మృతి
ప్రతి సర్కిల్లో కంట్రోల్ రూం
వేసవి దుక్కులతో మేలు
ఈవీఎంల రెండో అదనపు సప్లిమెంటరీ ర్యాండమైజేషన్
తప్పక చదవండి
Advertisement