'కేంద్ర మంత్రిగా ఏడాది పూర్తి' | Dattatreya press conference in Hyderabed | Sakshi
Sakshi News home page

'కేంద్ర మంత్రిగా ఏడాది పూర్తి'

Nov 10 2015 3:11 PM | Updated on Sep 22 2018 8:22 PM

'కేంద్ర మంత్రిగా ఏడాది పూర్తి' - Sakshi

'కేంద్ర మంత్రిగా ఏడాది పూర్తి'

కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా బండారు దత్తాత్రేయ ఏడాది పూర్తి చేసుకున్నారు.

కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా బండారు దత్తాత్రేయ ఏడాది పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన ఆయన పీఎఫ్ డబ్బును 5శాతం ఈక్విటీ లో పెట్టాలని తీసుకున్ననిర్ణయం విప్లవాత్మక మైనదని గుర్తు చేసుకున్నారు. దేశ వ్యాప్తంగా 7 కోట్ల 40 లక్షల మందికి పీఎఫ్ ఖాతాలు ఉన్నాయని తెలిపారు. బీడీ కార్మికులకు సెస్ పెంచాలని నిర్ణయించినట్లు ప్రకటించారు. కార్మిక శాఖలో జరిగిన అవినీతికి సంబంధించి.. ఎలాంటి ఘటనలు తన దృష్టికి రాలేదన్నారు.



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement