ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, లారీ ఢీ: 15మందికి గాయాలు | 15 injured in road accident: Private travels bus hits lorry | Sakshi
Sakshi News home page

ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, లారీ ఢీ: 15మందికి గాయాలు

Sep 9 2015 5:28 AM | Updated on Sep 3 2017 9:04 AM

కృష్ణా జిల్లాలోని నవాబుపేట వద్ద బుధవారం తెల్లవారుజామున రోడ్డుప్రమాదంలో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి

కృష్ణా: కృష్ణా జిల్లాలోని నవాబుపేట వద్ద బుధవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డుప్రమాదంలో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు లారీని ఢీకొట్టడంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు తెలిసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని ప్రమాదంలోగాయపడిన క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement