విజయనగరం: ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి | Lorry Rams Into Bolero Near Chelluru Vizianagaram | Sakshi
Sakshi News home page

విజయనగరం: ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి

Jul 28 2026 6:49 AM | Updated on Jul 28 2026 7:01 AM

Lorry Rams Into Bolero Near Chelluru Vizianagaram

సాక్షి, విజయనగరం: విజయనగరం సమీపంలోని చెల్లూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బొలెరో వాహనాన్ని లారీ  వెనుక నుంచి ఢీకొట్టడంతో ముగ్గురు మృతి చెందారు. మరో 15 మంది గాయపడ్డారు. రాయగడ మజ్జి గౌరమ్మ యాత్రకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. మృతులను విశాఖపట్నం జిల్లా పద్మనాభం మండలం బొత్సపేటకు చెందిన చింతపల్లి రాంబాబు (50), మజ్జి నారాయణ రావు (50), బొత్స మోహన్ నాయుడు (8)గా గుర్తించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement