కరెంటుతీగలు తగిలి యువకుడు మృతి | Youth dies due to electrocution | Sakshi
Sakshi News home page

కరెంటుతీగలు తగిలి యువకుడు మృతి

Aug 21 2015 5:30 PM | Updated on Apr 3 2019 7:53 PM

రంగారెడ్డి జిల్లా వికారాబాద్ మండలంలోని వన నర్సరీ వద్ద శుక్రవారం ప్రమాదవశాత్తూ కరెంటు తీగలు తగిలి విద్యుదాఘాతానికి గురై ఓ యువకుడు మృతిచెందాడు.

రంగారెడ్డి (వికారాబాద్) : రంగారెడ్డి జిల్లా వికారాబాద్ మండలంలోని వన నర్సరీ వద్ద శుక్రవారం ప్రమాదవశాత్తూ కరెంటు తీగలు తగిలి విద్యుదాఘాతానికి గురై ఓ యువకుడు మృతిచెందాడు. ట్రాక్టర్‌లోకి మొక్కలు ఎక్కించే సమయంలో ప్రమాదవశాత్తూ పైన ఉన్న కరెంటు తీగలు తగిలాయి. ఈ ప్రమాదంలో గొట్టిముక్కల గ్రామానికి చెందిన కుమార్(23) అనే యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement