పదునెక్కిన పోరుబాట | Sakshi
Sakshi News home page

పదునెక్కిన పోరుబాట

Published Sat, Jul 11 2015 1:04 AM

workers took strike

వేతనాల పెంపు, ఉద్యోగ భద్రత కోసం మున్సిపాలిటీ, గ్రామపంచాయతీ కార్మికులు చేపట్టిన సమ్మె తీవ్రతరమవుతోంది. వీరితోపాటు ఉపాధి కార్మిలకుల సమ్మె కూడా జిల్లావ్యాప్తంగా కొనసాగుతోంది. 

తమ సమ్మె 26వ రోజు ఉపాధి హామీ కార్మికులు పలుచోట్ల వంటావార్పు చేపట్టారు.
 

Advertisement
Advertisement