మహిళా రైతు ఆత్మహత్య | women former commits suicide over debts | Sakshi
Sakshi News home page

మహిళా రైతు ఆత్మహత్య

Jul 8 2017 11:44 AM | Updated on Sep 5 2017 3:34 PM

అప్పుల బాధ తాళలేక ఓ మహిళా రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది.

ములుగు: అప్పుల బాధ తాళలేక ఓ మహిళా రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా ములుగు మండలం మల్లంపల్లిలో శనివారం వెలుగుచూసింది.
 
గ్రామానికి చెందిన మెరుగు అచాల ఈ రోజు ఉదయం పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడింది. భర్త మూడేళ్ల క్రితమే మృతిచెందడంతో కుటుంబ పోషణ ఈమెపై పడింది. ఈ క్రమంలో అప్పుల బాధ పెరిగిపోవడంతో ఆత్మహత్య చేసుకుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement