కల్తీకల్లు దొరక్క మహిళ మృతి | Woman killed by adulterated liquor | Sakshi
Sakshi News home page

కల్తీకల్లు దొరక్క మహిళ మృతి

Nov 23 2015 5:43 PM | Updated on Mar 28 2018 11:11 AM

కల్తీ కల్లు దొరక్క రంగారెడ్డి జిల్లా బషీరాబాద్ లో ఓ మహిళ మృతి చెందింది.

కల్తీ కల్లు దొరక్క ఓ మహిళ మృతి చెందింది. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా బషీరాబాద్ మండలంలోని నవల్‌గాం పంచాయతి పరిధిలోని సౌర్య నాయక్ తండాలో సోమవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన తామీబాయి(36) గత కొన్నేళ్లుగా కల్లుకు బానిసైంది. ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా కల్తీ కల్లు దొరకక పోవడంతో పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తూ సోమవారం సాయంత్రం మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement