గిరిజన దర్బార్‌కు హాజరైన విప్, ఎమ్మెల్యేలు | Whip and MLAs attend to the tribal dabar | Sakshi
Sakshi News home page

గిరిజన దర్బార్‌కు హాజరైన విప్, ఎమ్మెల్యేలు

Feb 21 2016 3:38 PM | Updated on Aug 17 2018 2:53 PM

ఆదిలాబాద్ జిల్లా మందమర్రి మండలం తిమ్మాపూర్ గ్రామపంచాయతీ శివారులోని గాంధారి ఖిల్లా ఆదివారం గిరిజన భక్తులతో కిటికిటలాడింది.

ఆదిలాబాద్ జిల్లా మందమర్రి మండలం తిమ్మాపూర్ గ్రామపంచాయతీ శివారులోని గాంధారి ఖిల్లా ఆదివారం గిరిజన భక్తులతో కిటికిటలాడింది. మూడు రోజులుగా జరుగుతున్న మైసమ్మ జాతరలో భాగంగా చివరిరోజైన ఆదివారం వేలాదిగా గిరిజనులు తరలి వచ్చారు. ఈ సందర్భంగా ఆదివాసీల సమస్యలు తెలుసుకునేందుకు దర్బార్ నిర్వహించారు. దీనికి ప్రభుత్వ విప్ నల్లాల ఓదేలు, ఎమ్మెల్యేలు కోవాలక్ష్మి, దివాకర్‌రావు, ఎమ్మెల్సీ పురాణం సతీష్ హాజరయ్యారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement