'నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి' | we will give quality education, says kadiyam srihari | Sakshi
Sakshi News home page

'నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి'

Feb 22 2015 1:12 PM | Updated on Jul 11 2019 5:01 PM

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న వైస్ ఛాన్స్లర్ పోస్టులను త్వరలో భర్తీ చేస్తామని తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి తెలిపారు.

కరీంనగర్ : రాష్ట్రంలో ఖాళీగా ఉన్న వైస్ ఛాన్స్లర్ పోస్టులను త్వరలో భర్తీ చేస్తామని తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి తెలిపారు. యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న పోస్టులన్నీ భర్తీ చేసేందుకు కృషి చేస్తున్నామని ఆయన ఆదివారమిక్కడ పేర్కొన్నారు. గత ప్రభుత్వాల హయాంలో యూనివర్సిటీలు భ్రష్టు పట్టాయని, తమ ప్రభుత్వం వర్సిటీలను మెరుగుపరిచి నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేస్తుందని కడియం శ్రీహరి తెలిపారు.,

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement