పెరుగుతున్న కల్తీకల్లు బాధితులు | Victims growing of kaltikallu | Sakshi
Sakshi News home page

పెరుగుతున్న కల్తీకల్లు బాధితులు

Sep 21 2015 1:15 PM | Updated on Oct 8 2018 5:04 PM

మహబూబ్‌నగర్ జిల్లాలో కల్తీకల్లు బాధితుల సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది.

మహబూబ్‌నగర్ జిల్లాలో కల్తీకల్లు బాధితుల సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది. కల్తీకల్లుకు అలవాటు పడిన వ్యక్తులు అది లభించకపోవడంతో పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు. ఈ క్రమంలో చికిత్స కోసం జిల్లాలోని ఆత్మకూరు ప్రభుత్వ ఆస్పత్రిలో ఇప్పటి వరకూ 32 మంది చేరారు. వీరిలో అమరచింతకు చెందిన మునీశ్వరమ్మ, ఆత్మకూరుకు చెందిన జలీల్ పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement