రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి | two died in nizamabad road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

Jan 31 2016 10:49 AM | Updated on Oct 17 2018 6:06 PM

నిజామాబాద్ జిల్లాలో ఆదివారం ఉదయం జరిగిన రోడ్డుప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.

మాచారెడ్డి: నిజామాబాద్ జిల్లాలో ఆదివారం ఉదయం జరిగిన రోడ్డుప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మాచారెడ్డి మండలం భవానీపేట వద్ద ఓ కారు, ఆటో ఢీకొనడంతో ప్రమాదం చోటుచేసుకుంది.

ఈ ఘటనలో పలువురు తీవ్ర గాయపడినట్లు తెలుస్తుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతుల వివరాలతో పాటు ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement