ఇద్దరు చిన్నారులను చిదిమేసిన లారీ | two children died on lorry accident | Sakshi
Sakshi News home page

ఇద్దరు చిన్నారులను చిదిమేసిన లారీ

Jul 26 2014 2:26 AM | Updated on Apr 4 2019 4:46 PM

నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం నెహ్రూనగర్‌లో లారీ ఢీకొని ఇద్దరు చిన్నారులు అక్కడికక్కడే మృతి చెందారు.

నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం నెహ్రూనగర్‌లో లారీ ఢీకొని ఇద్దరు చిన్నారులు అక్కడికక్కడే మృతి చెందారు. శుక్రవారం ఉదయం 8.45 గంటలకు మదర్సాలో చదువుకునేందుకు సైకిల్‌పై సయ్యద్ గౌస్(13), ముజాయిద్(14)లు బయలు దేరగా, నిజామాబాద్ నుంచి బోధన వెళ్తున్న లారీ(ఏపీ 20 డీబీ 5688) ఢీ కొంది.  దీంతో లారీ చక్రాల కింద నలిగిపోయిన వారి మృత దేహాలు నుజ్జునుజ్జు అయ్యాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement