ఆలయాల్లో చోరీ | Theft in Temples | Sakshi
Sakshi News home page

ఆలయాల్లో చోరీ

Sep 20 2015 11:11 AM | Updated on Aug 30 2018 5:27 PM

రంగారెడ్డి జిల్లాలో దొంగలు దారుణానికి తెగబడ్డారు. జిల్లాలోని వేరు వేరు గ్రామాల్లో ఆలయాల్లో దోపిడీ చేసి..నగదు దోచుకెళ్లారు.

రంగారెడ్డి జిల్లాలో దొంగలు దారుణానికి తెగబడ్డారు. జిల్లాలోని వేరు వేరు గ్రామాల్లో ఆలయాల్లో దోపిడీకి పాల్పడిన దుండగులు.. నగదు దోపిడీ చేయడంతో పాటు.. విగ్రహాలను పగలగొట్టి బీభత్సం సృష్టించారు. కీసర మండలంలోని కీసర దైర, రాంపల్లి దైర ఆలయాల్లో ఈ చోరీలు జరిగాయి. దోపిడీ గమనించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement