సెల్‌చార్జింగ్ పెడుతూ.. మహిళ మృతి | The woman died at the selcarjing .. | Sakshi
Sakshi News home page

సెల్‌చార్జింగ్ పెడుతూ.. మహిళ మృతి

Nov 22 2014 12:25 AM | Updated on Sep 2 2017 4:52 PM

వరంగల్ జిల్లా శాయంపేట మండలం నేరేడుపల్లిలో రేణుకుంట్ల లక్ష్మి(40) శుక్రవారం సెల్‌చార్జింగ్ పెడుతూ విద్యుదాఘాతానికి గురై మరణించింది.

శాయంపేట: వరంగల్ జిల్లా శాయంపేట మండలం నేరేడుపల్లిలో రేణుకుంట్ల లక్ష్మి(40) శుక్రవారం సెల్‌చార్జింగ్ పెడుతూ విద్యుదాఘాతానికి గురై మరణించింది. రేగొండ మండలం పోచంపల్లికి చెందిన లక్ష్మి నేరడుపల్లిలోని ఆడపడుచు ఐలమ్మ ఇంటికి రెండు రోజుల కిందట వచ్చింది. గురువారం రాత్రి ఇంట్లో చార్జింగ్ పెడుతుండగా షాక్‌కు గురై పడిపోయింది. ఎంజీఎంకు తరలించగా చికిత్సపొందుతూ  శుక్రవారం మరణించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement