విద్యుధ్ఘాతంతో వ్యక్తి మృతి | The person killed in an electric shock | Sakshi
Sakshi News home page

విద్యుధ్ఘాతంతో వ్యక్తి మృతి

Dec 2 2015 1:02 PM | Updated on Sep 5 2018 2:26 PM

కొత్త ఇంటి నిర్మాణం కోసం ఢాబా పై ఇనుప కడ్డీలు వేస్తున్న వ్యక్తి విద్యుధ్ఘాతానికి గురై మృతిచెందాడు.

కొత్త ఇంటి నిర్మాణం కోసం ఢాబా పై ఇనుప కడ్డీలు వేస్తున్న వ్యక్తి విద్యుధ్ఘాతానికి గురై మృతిచెందాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం దండుమైలారం గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది.

గ్రామానికి చెందిన గోపాల్(42) కొత్త ఇంటి నిర్మాణం నిమిత్తం ఇప్పుడు ఉన్న ఇంటిపై ఇనుప కడ్డీలు వేసేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఇనుప చువ్వలు ఇంటి పక్కగా పోతున్న విద్యుత్ తీగలకు తాకడంతో.. విద్యుధ్ఘాతానికి గురై మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement