హైదరాబాద్: ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా రిటైర్ఢ్ ఐఏఎస్ అధికారి సహానీని నియమిస్తూ మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
హైదరాబాద్: ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సహానీని నియమిస్తూ మంగళవారం తెలంగాణ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. అంతే కాకుండా ఆయనకు కేబినెట్ హోదా కల్పిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.