'కాంగ్రెస్ పార్టీ బాధ్యతను విస్మరించింది' | telangana chief whip koppula eshwar fires on congress party | Sakshi
Sakshi News home page

'కాంగ్రెస్ పార్టీ బాధ్యతను విస్మరించింది'

Apr 2 2016 5:44 PM | Updated on Mar 18 2019 7:55 PM

ఇరిగేషన్ ప్రాజెక్టులపై నిర్మాణాత్మక సలహాలివ్వడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైందని తెలంగాణ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ విమర్శించారు.

హైదరాబాద్ : ఇరిగేషన్ ప్రాజెక్టులపై నిర్మాణాత్మక సలహాలివ్వడంలో కాంగ్రెస్ పార్టీ  విఫలమైందని తెలంగాణ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. హైదరాబాద్లో శనివారం ఆయన మాట్లాడుతూ...అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్పై కాంగ్రెస్ పార్టీ బాధ్యతను విస్మరించి పారిపోయిందన్నారు. తమ్మిడిహెట్టి కంటే మేడిగడ్డ వద్దే ఎక్కువ నీటి లభ్యత ఉంటుందన్నారు. ప్రాజెక్టులపై వాస్తవాలను తెలుసుకోకుండా కాంగ్రెస్ విమర్శలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement