ప్రజా సమస్యలపై తెలంగాణ ప్రభుత్వం స్పెషల్ టీమ్ | telagna public issues, the Special Team | Sakshi
Sakshi News home page

ప్రజా సమస్యలపై తెలంగాణ ప్రభుత్వం స్పెషల్ టీమ్

Jan 9 2015 9:22 PM | Updated on Apr 7 2019 4:30 PM

తెలంగాణ ప్రభుత్వం పేద ప్రజల సమస్యలపై ఒక స్పెషల్ టీమ్‌ను ఏర్పాటు చేసింది.

వరంగల్: తెలంగాణ ప్రభుత్వం పేద  ప్రజల సమస్యలపై ఒక స్పెషల్ టీమ్‌ను ఏర్పాటు చేసింది.  ఈ స్పెషల్ టీంలు మురికివాడల్లో లే అవుట్ల అభివృద్ధిపై అధ్యయనం చేయనున్నయి. స్పెషల్ టీంలు వరంగల్ లక్ష్మిపురం, శాకర్తికుంట , గిరిప్రసాద్‌నగర్, అంబేద్కర్‌నగర్ ,జితేందర్‌నగర్, ప్రగతినగర్‌లో అధ్యయనం చేసేందుకు నాలుగు బృందాలు చేశారు.
 
 రేపు ఉదయం నుంచి రంగంలోకి దిగనున్న నాలుగు బృందాలు. ఈ బృందాలు అధ్యయనంపై రేపు సాయంత్రమే సీఎం సమీక్ష. బృందాల పర్యవేక్షణ బాధ్యత గ్రామీణాభివృద్ధిశాఖ, ముఖ్యకార్యద ర్శి రేమండ్‌పీటర్‌కు అప్పగించిన కేసీఆర్.   రేపు ఉదయం నుంచి మురికివాడల అభివృద్ధిపై అధ్యయనం చేయనున్న స్పెషల్ టీమ్ బృందాలు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement