సింగపూర్ విమానానికి తప్పిన ప్రమాదం | Sakshi
Sakshi News home page

సింగపూర్ విమానానికి తప్పిన ప్రమాదం

Published Mon, Dec 15 2014 8:00 AM

సింగపూర్ విమానానికి తప్పిన ప్రమాదం - Sakshi

హైదరాబాద్ : హైదరాబాద్ నుంచి సింగపూర్ వెళుతున్న విమానానికి పెను ప్రమాదం తప్పింది. ఎంఐ 473 విమానం టేకాఫ్ అయిన గంట తర్వాత సాంకేతిక లోపం తలెత్తింది. ఈ నేపథ్యంలో ప్రయాణికులకు ఆక్సిజన్ అందక ఇబ్బంది పడ్డారు. దాంతో అప్రమత్తమైన పైలల్ విమానాన్ని తిరిగి శంషాబాద్ విమానాశ్రమంలో సురక్షితంగా దించాడు. విమానంలో ప్రయాణిస్తున్న 120మంది ప్రయాణికులను హోటల్కు తరలించారు.

 

Advertisement
Advertisement