బూర్గంపాడులో వైఎస్ఆర్ సిపి కార్యకర్తలపై ఎస్ఐ రవీంద్ర దాడి చేశాడు.
ఖమ్మం: బూర్గంపాడులో వైఎస్ఆర్ సిపి కార్యకర్తలపై ఎస్ఐ రవీంద్ర దాడి చేశాడు. కార్యకర్తలు వెంకటేశ్వర రెడ్డి, పిచ్చిరెడ్డిలను అకారణంగా చితకబాదాడు.
ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, తాటి వెంకటేశ్వర్లు ఈ దాడిని ఖండించారు. ఎస్ఐ రవీంద్రను తక్షణం సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు.
**