తెలంగాణ ప్రభుత్వానికి ఊరట | SC relief to Telangana govt in Kaleshwaram sundilla case | Sakshi
Sakshi News home page

తెలంగాణ ప్రభుత్వానికి ఊరట

Jun 5 2017 12:28 PM | Updated on Oct 30 2018 7:50 PM

తెలంగాణ ప్రభుత్వానికి ఊరట - Sakshi

తెలంగాణ ప్రభుత్వానికి ఊరట

కాళేశ్వరం-సుందిళ్ల బ్యారేజ్‌ కేసులో తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది

ఢిల్లీ: కాళేశ్వరం-సుందిళ్ల బ్యారేజ్‌ కేసులో తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. రైతులకు నష్టపరిహారం ఇవ్వకుండా భూ సేకరణ చేశారని దాఖలు చేసిన పిల్‌పై వాదనలు వినేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.

రైతులకు పరిహారం ఇచ్చిన తరువాత ప్రాజెక్టుకు ఎలాంటి అవాంతరాలు ఉండవని తెలంగాణ ప్రభుత్వం చేసిన వాదనతో సుప్రీంకోర్టు ఏకీభవించింది. ప్రాజెక్ట్‌ ఆపాలనే ఉద్దేశంతోనే కొంతమంది పిల్‌ దాఖలు చేశారని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. డివిజన్‌ బెంచ్‌ లేకపోవడంతో దీనికి సంబంధించిన కేసును జులై రెండోవారానికి వాయిదా వేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement