ఎస్‌ఎస్‌ఏ ఎస్‌పీడీగా విజయ్‌కుమార్‌ 

Sarva Shiksha Abhiyan SPD Vijaykumar Appointed - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సర్వశిక్షా అభియాన్‌ రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్‌ (ఎస్‌పీడీ) గా పూర్తిస్థాయి అదనపు బాధ్యతల్లో టి.విజయ్‌కుమార్‌ నియమితులయ్యారు. ఈ మేరకు విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్‌ ఆర్‌.ఆచార్య ఉత్తర్వులు జారీ చేశారు. విజయ్‌కుమార్‌ విద్యాశాఖ అదనపు కార్యదర్శిగా పనిచేస్తున్నారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top