అలియాబాద్లో చోరీ | robbery in aliabad | Sakshi
Sakshi News home page

అలియాబాద్లో చోరీ

May 12 2016 8:21 AM | Updated on Aug 30 2018 5:27 PM

రంగారెడ్డి జిల్లా శామీర్‌పేట మండలం అలియాబాద్ గ్రామంలోని సోపరి మధు అనే వ్యక్తి ఇంట్లో బుధవారం అర్థరాత్రి చోరీ జరిగింది.

శామీర్‌పేట : రంగారెడ్డి జిల్లా శామీర్‌పేట మండలం అలియాబాద్ గ్రామంలోని సోపరి మధు అనే వ్యక్తి ఇంట్లో బుధవారం అర్థరాత్రి చోరీ జరిగింది. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి దుండగులు తాళాలు పగలగొట్టి రూ.40 వేల నగదు, 8 తులాల బంగారం దోచుకెళ్లారు. గురువారం ఉదయం ఆ విషయాన్ని గమనించిన స్థానికులు మధుకు సమాచారం ఇచ్చిరు. మధు పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు కేసు నమోదు చేసి.... దర్యాప్తు ప్రారంభించారు. అందులోభాగంగా పోలీసులు దుండగులు చోరీ చేసిన తీరును పరిశీలించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement