భారీగా రేషన్ బియ్యం పట్టివేత | ration rice seized in adilabad district | Sakshi
Sakshi News home page

భారీగా రేషన్ బియ్యం పట్టివేత

Jan 5 2016 11:45 PM | Updated on Aug 17 2018 2:53 PM

ఆదిలాబాద్ జిల్లాలో అక్రమంగా తరలించడానికి సిద్ధంగా ఉంచిన రేషన్ బియ్యాన్ని మంగళవారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

మంచిర్యాల: ఆదిలాబాద్ జిల్లాలో అక్రమంగా తరలించడానికి సిద్ధంగా ఉంచిన రేషన్ బియ్యాన్ని మంగళవారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మంచిర్యాలకు చెందిన హనుమాన్ ఆగ్రోస్ ఇండస్ట్రీస్ యజమాని లడ్డా హనుమాన్ కరీంనగర్ జిల్లా గోదావరిఖని, రామగుండం తదితర ప్రాంతాల నుంచి రేషన్ బియ్యాన్ని సేకరించి నిల్వ చేశాడు. దీనిపై పోలీసులకు సమాచారం అందడంతో ఏఎస్పీ విజయ్‌కుమార్ ఆధ్వర్యంలో తనిఖీలు చేసి..300 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని సీజ్ చేశారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement