ఎనిమిది మంది రౌడీషీటర్ల బైండోవర్ | Police Bind Over 8 Rowdy Sheeters Over ganesh celebrations in hyderabad | Sakshi
Sakshi News home page

ఎనిమిది మంది రౌడీషీటర్ల బైండోవర్

Sep 16 2015 8:14 PM | Updated on Aug 21 2018 6:21 PM

కుల్సుంపురా పోలీస్‌స్టేషన్ పరిధిలోని పలు ప్రాంతాలలో ఉంటున్న ఎనిమిది మంది రౌడీషీటర్లను బుధవారం పోలీసులు బైండోవర్ చేశారు.

హైదరాబాద్: కుల్సుంపురా పోలీస్‌స్టేషన్ పరిధిలోని పలు ప్రాంతాలలో ఉంటున్న ఎనిమిది మంది రౌడీషీటర్లను బుధవారం పోలీసులు బైండోవర్ చేశారు. గతంలో జరిగిన అల్లర్లు, మతకలహాలలో ఈ రౌడీషీటర్ల పాత్ర ఉన్నట్లు నిర్ధారణ కావడంతో ముందు జాగ్రత్త చర్యగా బైండోవర్ చేసినట్టు ఇన్‌స్పెక్టర్ రామ్మోహన్‌రావు తెలిపారు. బైండోవర్ అయిన రౌడీషీటర్లలో మహ్మద్ యూసుఫ్, హత్వల్ ఉమేష్, ఆర్.కే. రవికిరణ్, మనోజ్, కె.ఆనంద్‌సింగ్, డి. ఉమేష్‌సింగ్, రంజిత్‌సింగ్, రాకేష్‌సింగ్ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement