విదేశీ కరెన్సీ జిరాక్స్‌ నోట్లు ఇచ్చి.. భారీ మోసం! | Person Robbed Away 89 Thousand Rupees From Money Transffer Center In Nizamabad | Sakshi
Sakshi News home page

సినీ ఫక్కీలో నిజామాబాద్‌లో మోసం

Jul 21 2019 1:49 PM | Updated on Jul 21 2019 2:59 PM

Person Robbed Away 89 Thousand Rupees From Money Transffer Center In Nizamabad - Sakshi

సాక్షి, నిజామాబాద్‌ : నిజామాబాద్‌ జిల్లా నవిపేట మండల కేంద్రంలో ఆదివారం సినీ ఫక్కీలో చోరీ జరిగింది. మండలంలోని మనీ ట్రాన్స్‌ఫర్‌ కేంద్రంలో గుర్తుతెలియని వ్యక్తి ప్రవేశించి  యూఏఈ కరెన్సీ అయిన దిర్హమ్‌ కరెన్సీ నోట్ల జిరాక్స్‌ పత్రాలు ఇచ్చి రూ.89వేల ఇండియన్‌ కరెన్సీతో ఉడాయించాడు. ఈ విషయాన్ని షాప్‌ యజమాని మొదట పసిగట్టలేదు. తీరా నకిలీ జిరాక్స్‌ కరెన్సీని గుర్తించి తాను మోసపోయిన విషయాన్ని గ్రహించాడు. దీంతో అతడు పోలీసులను ఆశ్రయించాడు. గతంలోనూ నిజామాబాద్‌, కామారెడ్డిలలో ఇటువంటి చోరీలు జరిగినట్లు సమాచారం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement