బొగ్గురైలు ఢీకొని పశువుల కాపరి మృతి | pasuvulakapari killed in Coal train collided , | Sakshi
Sakshi News home page

బొగ్గురైలు ఢీకొని పశువుల కాపరి మృతి

Feb 21 2016 6:51 PM | Updated on Sep 3 2017 6:07 PM

కమాన్‌పూర్ మండలం జూలపల్లి వద్ద బొగ్గురైలు పశువుల కాపరిని ఢీకొట్టిన ఘనటనలో అతను మృతి చెందాడు.

కమాన్‌పూర్ మండలం జూలపల్లి వద్ద బొగ్గురైలు, తాళ్ల రాజం(60) అనే పశువుల కాపరిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రాజం అక్కడికక్కడే మృతిచెందాడు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నమిత్తం గోదావరిఖని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement