బొగ్గురైలు ఢీకొని పశువుల కాపరి మృతి | pasuvulakapari killed in Coal train collided , | Sakshi
Sakshi News home page

బొగ్గురైలు ఢీకొని పశువుల కాపరి మృతి

Feb 21 2016 6:51 PM | Updated on Sep 3 2017 6:07 PM

కమాన్‌పూర్ మండలం జూలపల్లి వద్ద బొగ్గురైలు పశువుల కాపరిని ఢీకొట్టిన ఘనటనలో అతను మృతి చెందాడు.

కమాన్‌పూర్ మండలం జూలపల్లి వద్ద బొగ్గురైలు, తాళ్ల రాజం(60) అనే పశువుల కాపరిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రాజం అక్కడికక్కడే మృతిచెందాడు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నమిత్తం గోదావరిఖని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement