రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి | one died in road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

Mar 30 2015 6:54 AM | Updated on Aug 30 2018 3:56 PM

బూడిద ట్యాంకర్ ఢీకొనడంతో రోడ్డు దాటుతున్న వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు.

కరీంనగర్ (రామగుండం): బూడిద ట్యాంకర్ ఢీకొనడంతో రోడ్డు దాటుతున్న వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా రామగుండం మండలం ఆటోనగర్ వద్ద ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. ఆటోనగర్‌కు చెందిన షఫీ(38) రోడ్డు దాటుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న లారీ ఢీకొట్టడంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదం ఎలా జరిగిందనే విషయాన్ని ఆరాతీశారు. ఇంకా వివారలు తెలియ రావాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement