అసెంబ్లీ సమావేశాల నోటిఫికేషన్‌ విడుదల

Notification of Assembly meetings Release

సాక్షి, హైదరాబాద్‌: శాసన సభ, మండలి సమావేశాల నిర్వహణకు బుధవారం నోటిఫికేషన్‌(జీవో నం.50, 51) జారీ అయ్యింది. ఈ నెల 27న ఉదయం 10 గంటలకు అసెంబ్లీ ఎనిమిదవ సెషన్‌ సమావేశాలు మొదలవుతాయని ఆ నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. కాగా, సమావేశాల పని దినాలు, ఎజెండాను ఖరారు చేసేందుకు 26న బీఏసీ భేటీ కానుంది.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top