ఖమ్మం టీడీపీ నేత కుటుంబాన్ని పరామర్శించిన లోకేశ్ | nara lokesh consoles thulluri brahmaiah in khammam | Sakshi
Sakshi News home page

ఖమ్మం టీడీపీ నేత కుటుంబాన్ని పరామర్శించిన లోకేశ్

Apr 11 2015 2:05 PM | Updated on Aug 29 2018 3:37 PM

ఖమ్మం జిల్లా టీడీపీ అధ్యక్షుడు తుళ్లూరి బ్రహ్మయ్య కుటుంబాన్ని నారా లోకేశ్ శనివారం మధ్యాహ్నం పరామర్శించారు.

పినపాక: ఖమ్మం జిల్లా టీడీపీ అధ్యక్షుడు తుళ్లూరి బ్రహ్మయ్య కుటుంబాన్ని నారా లోకేశ్ శనివారం మధ్యాహ్నం పరామర్శించారు. తుళ్లూరు బ్రహ్మయ్య తండ్రి పుల్లయ్య 10 రోజుల క్రితం మరణించారు. ఈ నేపథ్యంలో లోకేశ్ శనివారం ఖమ్మం జిల్లా అశ్వాపురంలోని బ్రహ్మయ్య ఇంటికి వచ్చి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. పుల్లయ్య మృతి పట్ల ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసిన అనంతరం లోకేశ్ తిరుగు ప్రయాణం అయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement