'సింగరేణి కార్మికులకు వడ్డీలేని రుణాలు' | mp kavitha Election campaign in singareni | Sakshi
Sakshi News home page

'సింగరేణి కార్మికులకు వడ్డీలేని రుణాలు'

Oct 3 2017 12:26 PM | Updated on Aug 9 2018 4:51 PM

సింగరేణి సంస్థలో పనిచేసే కార్మికులకు రూ. 6 లక్షల వరకు వడ్డీలేని రుణాలను అందిస్తామని నిజామాబాద్‌ ఎంపీ టీబీజీకేఎస్ గౌరవాధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు.

సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: సింగరేణి సంస్థలో పనిచేసే కార్మికులకు రూ. 6 లక్షల వరకు వడ్డీలేని రుణాలను అందిస్తామని నిజామాబాద్‌ ఎంపీ టీబీజీకేఎస్ గౌరవాధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. మంగళవారం కొత్తగూడెంలో జరిగిన సింగరేణి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ.. వారసత్వ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతి కార్మికుడికి ఉద్యోగ అవకాశం కల్పిస్తామన్నారు.

అలాగే సింగరేణి కార్మికుల ఇన్ కంట్యాక్స్ పై పార్లమెంట్‌లో పోరాడిన ఘనత టీఆర్ఎస్‌దేనని కవిత అన్నారు. కార్మికులు టీబీజీకేఎస్‌ను గెలిపించాలని ఆమె కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement