'లోవోల్టేజీ సమస్యను పరిష్కరిస్తాం' | Minister Jagadish Reddy Visits Haliya | Sakshi
Sakshi News home page

'లోవోల్టేజీ సమస్యను పరిష్కరిస్తాం'

Aug 27 2015 5:18 PM | Updated on Sep 3 2017 8:14 AM

లోవోల్టేజీ సమస్యను పరిష్కరించి నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేస్తామని విద్యుత్ శాఖా మంత్రి జగదీష్‌రెడ్డి తెలిపారు.

హాలియా (నల్లగొండ జిల్లా) : లోవోల్టేజీ సమస్యను పరిష్కరించి నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేస్తామని విద్యుత్ శాఖా మంత్రి జగదీష్‌రెడ్డి తెలిపారు. గురువారం ఆయన నల్లగొండ జిల్లా హాలియా మండలంలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభించారు. మండలంలోని రామడుగు గ్రామంలో 33-11 సబ్‌స్టేషన్‌ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. లోవేల్టేజీ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. రైతులకు నాణ్యమైన విద్యుత్‌ను అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement