‘తెలంగాణలో దొరల పాలన నడుస్తోంది’ | Manda Krishna Madiga Fires on TRS Government | Sakshi
Sakshi News home page

‘తెలంగాణలో దొరల పాలన నడుస్తోంది’

Oct 4 2017 4:35 PM | Updated on Oct 9 2018 5:22 PM

Manda Krishna Madiga Fires on TRS Government  - Sakshi

ఏటూరునాగారం : తెలంగాణలో దొరల పాలన నడుస్తోందని టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై ఎంఆర్‌పీఎస్‌ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ వ్యాఖ్యానించారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా ఏటూరునాగారం ఐటీడీఏ పీఓ గేస్ట్‌ హౌజ్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ కోసం సంఘాలన్నీ ఏకం కావాలని మంద కృష్ణ మాదిగ కోరారు. వర్గీకరణ కోసం నవంబర్లో తలపెట్టిన ఢిల్లీ ముట్టడిని పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement