వ్యక్తి ఆత్మహత్య | man suicides in sathupalli | Sakshi
Sakshi News home page

వ్యక్తి ఆత్మహత్య

Sep 12 2015 7:45 PM | Updated on Aug 29 2018 8:38 PM

ఆర్థిక ఇబ్బందులతో చేసుకున్నాడు.

సత్తుపల్లి (ఖమ్మం): ఆర్థిక ఇబ్బందులతో చేసుకున్నాడు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో శనివారం జరిగింది. స్థానికంగా నివాసముంటున్న వీరరాఘవులు(39) తాపీ పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఆర్థిక ఇబ్బందులు ఎక్కువవడంతో.. అప్పులు తీర్చే దారి కానరాక పట్టణ శివారులోని మామిడితోటలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement