రాజన్న సిరిసిల్ల టెక్స్టైల్ పార్కులో బుధవారం రాత్రి ఓ వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు.
సిరిసిల్ల టెక్స్టైల్పార్క్లో వ్యక్తి దారుణ హత్య
Jul 13 2017 11:37 AM | Updated on Aug 11 2018 7:28 PM
సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల టెక్స్టైల్ పార్కులో బుధవారం రాత్రి ఓ వ్యక్తి దారుణహత్యకు గురయ్యాడు. స్థానికంగా నివాసముంటున్న తిరుపతి(45)ని గుర్తుతెలియని దుండగులు దారుణంగా హతమార్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్యా, ఇద్దరు కుమారులు ఉన్నారు.
Advertisement


