ట్రాక్టర్ బోల్తా పడి వ్యక్తి మృతి | Man dies as Tractor Over turns | Sakshi
Sakshi News home page

ట్రాక్టర్ బోల్తా పడి వ్యక్తి మృతి

Jul 11 2015 7:50 PM | Updated on Aug 17 2018 2:53 PM

ఆదిలాబాద్ జిల్లా తిర్యాణి మండలం పందిరిమాగడ ఘాట్ రోడ్డులో ట్రాక్టర్ బోల్తా పడిన ఘటనలో డ్రైవర్ మృతి చెందాడు.

తిర్యాణి : ఆదిలాబాద్ జిల్లా తిర్యాణి మండలం పందిరిమాగడ ఘాట్ రోడ్డులో ట్రాక్టర్ బోల్తా పడిన ఘటనలో డ్రైవర్ మృతి చెందాడు. శనివారం సాయంత్రం ట్రాక్టర్ పందిరిగూడ నుంచి రాఘవాపూర్‌కు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘాట్ రోడ్డు ఎక్కే క్రమంలో ఒక్కసారిగా ఇంజిన్ పైకి లేచి బోల్తా పడటంతో డ్రైవర్ భీమ్‌రావు దాని కింద చిక్కుకుని ప్రాణాలు విడిచాడు. మృతుడు సాలెగూడ గ్రామవాసి.

Advertisement
 
Advertisement
Advertisement