ట్రాక్టర్ బోల్తా పడి వ్యక్తి మృతి | Man dies as Tractor Over turns | Sakshi
Sakshi News home page

ట్రాక్టర్ బోల్తా పడి వ్యక్తి మృతి

Jul 11 2015 7:50 PM | Updated on Aug 17 2018 2:53 PM

ఆదిలాబాద్ జిల్లా తిర్యాణి మండలం పందిరిమాగడ ఘాట్ రోడ్డులో ట్రాక్టర్ బోల్తా పడిన ఘటనలో డ్రైవర్ మృతి చెందాడు.

తిర్యాణి : ఆదిలాబాద్ జిల్లా తిర్యాణి మండలం పందిరిమాగడ ఘాట్ రోడ్డులో ట్రాక్టర్ బోల్తా పడిన ఘటనలో డ్రైవర్ మృతి చెందాడు. శనివారం సాయంత్రం ట్రాక్టర్ పందిరిగూడ నుంచి రాఘవాపూర్‌కు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘాట్ రోడ్డు ఎక్కే క్రమంలో ఒక్కసారిగా ఇంజిన్ పైకి లేచి బోల్తా పడటంతో డ్రైవర్ భీమ్‌రావు దాని కింద చిక్కుకుని ప్రాణాలు విడిచాడు. మృతుడు సాలెగూడ గ్రామవాసి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement