హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 19వ తేదీన సమగ్ర ఇంటింటి సర్వే నిర్వహిస్తున్న నేపథ్యంలో ఉమ్మడి హైకోర్టుకు ఆ రోజున సెలవు ప్రకటించారు. ప్రధాన న్యాయమూర్తి ఆదేశాలతో ఈ మేరకు రిజిస్ట్రార్ జనరల్ గురువారం ఉత్తర్వులు ఇచ్చారు. సర్వే సందర్భంగా తెలంగాణలో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలకు సెలవు ప్రకటించారని, అందరూ ఇందులో పాల్గొనాలని ప్రభుత్వం సూచించినందున హైకోర్టుకు సెలవు ఇవ్వాలని న్యాయవాదుల సంఘం ప్రధాన న్యాయమూర్తికి విజ్ఞప్తి చేసింది. దీన్ని పరిశీలించిన ప్రధాన న్యాయమూర్తి 19న హైకోర్టుకు సెలవు ప్రకటించారు.
ఓయూ, జేఎన్టీయూ పరీక్షలు వాయిదా
హైదరాబాద్: సర్వే నేపథ్యంలో ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఈ నెల 18, 19, 20 తేదీలలో జరిగే వివిధ కోర్సుల పరీక్షలను వాయిదా వేసినట్లు అధికారులు తెలిపారు. తిరిగి ఈ పరీక్షలను నిర్వహించే తేదీలను త్వరలో వెల్లడిస్తామన్నారు. అదే విధంగా ఈనెల 18, 19వ తేదీల్లో జేఎన్టీయూహెచ్ పరిధిలో జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేసినట్లు పరీక్షల విభాగం డెరైక్టర్ ఈశ్వరప్రసాద్ గురువారం తెలిపారు. 20వ తేదీ నుంచి జరగాల్సిన పరీక్షలన్నీ షెడ్యూలు ప్రకారం జరుగుతాయని, వాయిదా పడిన పరీక్షల నిర్వహణ తేదీలను త్వరలోనే ప్రకటిస్తామని పేర్కొన్నారు.
19న హైకోర్టుకు సెలవు
Published Fri, Aug 15 2014 12:28 AM
Advertisement
Advertisement
T20 World Cup 2024: భారత్ చేతిలో ఓటమి.. వెక్కి వెక్కి ఏడ్చిన పాక్ ప్లేయర్
మళ్లీ 2014 నాటి అరాచక పాలన రిపీట్ అవుతుందా?
ఏపీ రాజధానిగా అమరావతి: చంద్రబాబు
సెన్సేషన్ సోఫియా.. తండ్రిపై అవినీతి కేసు, ఇంట్రెస్టింగ్ బ్యాక్గ్రౌండ్
ఏపీలో కుప్పకూలిన రాజ్యాంగ వ్యవస్థలు: వైఎస్ జగన్
యానిమల్ బ్యూటీ కొత్త బంగ్లా.. ధరెంతో తెలుసా?
భూకంపాన్ని తట్టుకునే ఇల్లు.. ఇది కదా అసలైన టెక్నాలజీ అంటే!
పాయే.. మళ్లీ చైనా పరువు పాయే!
Train Accident: బెంగాల్లో ఘోర రైలు ప్రమాదం
హీరో దర్శన్ అరెస్ట్.. సంబంధం లేదని తేల్చేసిన మరో కన్నడ హీరో
కరివేపాకులు ఆరు నెలలు వరకు నిల్వ ఉండాలంటే..!
ఎంట్రీలు పడుతున్నాయ్.. బీ రెడీ!
బాహుబలి పోస్టర్ను రీక్రియేట్ చేసిన స్టార్..
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు
T20 వరల్డ్కప్లో సూపర్-8 బెర్త్లు ఖారారు.. షెడ్యూల్ ఇదే
‘డీప్ సీ మిషన్’ కలిగిన ఆరోదేశంగా భారత్
ఫండ్స్లో కొత్త ఇన్వెస్టర్ల జోరు
కానిస్టేబుల్ సురేష్కు సీఎం రేవంత్ అభినందన.. కారణం ఇదే..
తప్పక చదవండి
- హీరో దర్శన్ అరెస్ట్.. సంబంధం లేదని తేల్చేసిన మరో కన్నడ హీరో
- కానిస్టేబుల్ సురేష్కు సీఎం రేవంత్ అభినందన.. కారణం ఇదే..
- జమ్ము కశ్మీర్: భద్రతా బలగాల కాల్పుల్లో ఉగ్రవాది మృతి
- అనంతపురం మేయర్కు అరుదైన గౌరవం
- చెలరేగిన శ్రీలంక బ్యాటర్లు.. నెదర్లాండ్స్ ముందు భారీ టార్గెట్
- ఢిల్లీలో రెడ్ అలర్ట్..‘బయటికెళ్లొద్దు.. మంచినీరు తాగండి’
- పన్నూ కేసు: భారత వ్యక్తి అమెరికాకు అప్పగింత!
- సమస్య ఉంటే ఈ నంబర్లకు కాల్ చేయండి
- సెల్ఫీ జోష్.. డేంజర్ బాస్
- ప్రత్యేక హోదా సాధనకు ఇదే సరైన సమయం
Advertisement