విద్యా విధానంలో అంతరాలు తొలగాలి | Kodandaram about education system | Sakshi
Sakshi News home page

విద్యా విధానంలో అంతరాలు తొలగాలి

Jan 9 2017 4:06 AM | Updated on Jul 11 2019 5:01 PM

విద్యా విధానంలో అంతరాలు తొలగాలి - Sakshi

విద్యా విధానంలో అంతరాలు తొలగాలి

ప్రస్తుత విద్యావిధానంలో ఉన్న అంతరాలు తొలగిపోవాల్సిన అవసరముందని రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్‌ కోదండరాం అభిప్రాయపడ్డారు.

జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్‌ కోదండరాం
శంషాబాద్‌: ప్రస్తుత విద్యావిధానంలో ఉన్న అంతరాలు తొలగిపోవాల్సిన అవసరముందని రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్‌ కోదండరాం అభిప్రాయపడ్డారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో రెండు రోజులపాటు జరిగిన ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర మహాసభలు ఆదివారం ముగిశాయి. ఇందులో కోదండరాం మాట్లాడుతూ చదువులో అన్నివర్గాల ప్రజలకు సమానావకా శాలు అభించడం లేదనీ, కొందరిని నిరాదరణ వెంటాడుతోందన్నారు.

ఈ సమస్యను పరిష్కరించే దిశగా ప్రభుత్వాలు పనిచేయడం లేదన్నారు. విద్యార్థులు సంఘటిత శక్తిగా మారితేనే సమస్యల పరిష్కారానికి మార్గం సుగమమవుతుందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement