హైదరాబాద్కు తిరుగుపయనమైన కేసీఆర్ | kcr leaves to Hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్కు తిరుగుపయనమైన కేసీఆర్

Aug 24 2014 11:43 PM | Updated on Sep 4 2018 5:07 PM

సింగపూర్ నుంచి మలేసియా వెళ్లిన కేసీఆర్ ఆదివారం హైదరాబాద్ తిరుగుపయనమయ్యారు.

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు సింగపూర్ పర్యటన ముగిసింది. సింగపూర్ నుంచి మలేసియా వెళ్లిన కేసీఆర్ ఆదివారం కౌలాలంపూర్ నుంచి హైదరాబాద్ తిరుగుపయనమయ్యారు. ఈ రోజు రాత్రి 11:55 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోనున్నారు.

ఐఐఎం పూర్వ విద్యార్థుల సమావేశంలో పాల్గొనేందుకు కేసీఆర్ సింగపూర్ వెళ్లిన సంగతి తెలిసిందే. కేసీఆర్ సింగపూర్ నుంచి కౌలాలంపూర్కు రోడ్డు మార్గాన ప్రయాణించి శాటిలైట్ టౌన్ షిప్ను పరిశీలించారు. ఈ పర్యటనలో కేసీఆర్ పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement