సౌదీలో ఖానాపూర్ వాసి మృతి | kanaapur resident died in soudi | Sakshi
Sakshi News home page

సౌదీలో ఖానాపూర్ వాసి మృతి

Dec 12 2015 8:10 PM | Updated on Apr 3 2019 8:07 PM

పొట్టకూటి కోసం సౌదీ వెళ్లిన వ్యక్తి గుండెపోటుతో మృతిచెందాడు.

ఖానాపూర్(అదిలాబాద్): పొట్టకూటి కోసం సౌదీ వెళ్లిన వ్యక్తి గుండెపోటుతో మృతిచెందాడు. అదిలాబాద్ జిల్లా ఖానాపూర్ మండలం పాత ఎల్లాపూర్ గ్రామానికి చెందిన తోట రాజన్న(48) రెండు సంవత్సరాల క్రితం బతుకుతెరువు కోసం సౌదీలోని జిద్దా పట్టణానికి వెళ్లాడు. ఈ క్రమంలో శనివారం అక్కడ గుండెపోటుకు గురై మృతిచెందాడని తెలుసుకున్న కుటుంబ సభ్యులు మృతదేహాన్ని ఇంటికి తీసుకురావడానికి కావాల్సిన ఏర్పాట్లు సత్వరం చేయాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement