ఆరవ రోజు పోటెత్తిన పుష్కర భక్తులు | Heavy traffic jam on Pushkara routes | Sakshi
Sakshi News home page

ఆరవ రోజు పోటెత్తిన పుష్కర భక్తులు

Jul 19 2015 7:25 AM | Updated on Sep 3 2017 5:48 AM

ఆరవ రోజు పుష్కరాలకు భక్తులు పొటెత్తారు. తెలంగాణలోని గోదావరి పరివాహాక ప్రాంతాల్లోని పుష్కర ఘాట్లలో భక్తుల రద్దీ పెరిగింది.

హైదరాబాద్ : ఆరవ రోజు పుష్కరాలకు భక్తులు పొటెత్తారు. తెలంగాణలోని గోదావరి పరివాహాక ప్రాంతాల్లోని పుష్కర ఘాట్లలో భక్తుల రద్దీ పెరిగింది. ఆదివారం కావడంతో భక్తులు భారీగా చేరుకున్నారు. తెల్లవారుజామున రెండు గంటల నుంచే స్నానాలు ఆచరిస్తున్నారు. బాసర, కాళేశ్వరం, ధర్మపురి, భద్రాచలంలో భారీ ట్రాఫిక్ కారణంగా భక్తులు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement