తల్లి మందలించిదని బాలిక ఆత్మహత్య | Girl commits suicide | Sakshi
Sakshi News home page

తల్లి మందలించిదని బాలిక ఆత్మహత్య

Feb 25 2016 3:49 PM | Updated on Nov 6 2018 7:56 PM

తల్లి మందలించిందని.. వంటిపై కిరోసిన్‌ పోసుకుని ఓ బాలిక ప్రాణాలు తీసుకుంది.

తల్లి మందలించిందని.. వంటిపై కిరోసిన్‌ పోసుకుని ఓ బాలిక ప్రాణాలు తీసుకుంది. ఈ ఘటన మహబూబ్ నగర్ జిల్లా, పెద్ద కొత్తపల్లి  మండల కేంద్రంలో చోటుచేసుకుంది. ఎల్లమ్మ వీధికి చెందిన శివమ్మ(14) అనే యువతి తల్లి మందలించడంతో మనస్తాపానికి లోనై ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement