తల్లి మందలించిందని.. వంటిపై కిరోసిన్ పోసుకుని ఓ బాలిక ప్రాణాలు తీసుకుంది.
	తల్లి మందలించిందని.. వంటిపై కిరోసిన్ పోసుకుని ఓ బాలిక ప్రాణాలు తీసుకుంది. ఈ ఘటన మహబూబ్ నగర్ జిల్లా, పెద్ద కొత్తపల్లి  మండల కేంద్రంలో చోటుచేసుకుంది. ఎల్లమ్మ వీధికి చెందిన శివమ్మ(14) అనే యువతి తల్లి మందలించడంతో మనస్తాపానికి లోనై ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
	
	 

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
