తల్లి మందలించిదని బాలిక ఆత్మహత్య | Girl commits suicide | Sakshi
Sakshi News home page

తల్లి మందలించిదని బాలిక ఆత్మహత్య

Feb 25 2016 3:49 PM | Updated on Nov 6 2018 7:56 PM

తల్లి మందలించిందని.. వంటిపై కిరోసిన్‌ పోసుకుని ఓ బాలిక ప్రాణాలు తీసుకుంది.

తల్లి మందలించిందని.. వంటిపై కిరోసిన్‌ పోసుకుని ఓ బాలిక ప్రాణాలు తీసుకుంది. ఈ ఘటన మహబూబ్ నగర్ జిల్లా, పెద్ద కొత్తపల్లి  మండల కేంద్రంలో చోటుచేసుకుంది. ఎల్లమ్మ వీధికి చెందిన శివమ్మ(14) అనే యువతి తల్లి మందలించడంతో మనస్తాపానికి లోనై ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement