-
వివాహిత ఆత్మహత్య
చెరుకూరు(రొద్దం) : కడుపునొప్పి తాళలేక వివాహిత శివమ్మ(30) ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన శనివారం మండలంలోని చెరుకూరు గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. శివమ్మ గత కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడేది. పలు ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకున్నా నయం కాకపోవడంతో జీవితంపై విరక్తి చెందిన ఆమె ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమెకు రెండేళ్ల క్రితం అనిల్ అనే వ్యక్తితో వివాహం అయింది. వారికి 11 నెలల చిన్నారి ఉన్నాడు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎస్ఐ మున్నీర్హమ్మద్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహానికి పోస్టుమార్టం నిమిత్తం పెనుకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
తల్లి మందలించిదని బాలిక ఆత్మహత్య
తల్లి మందలించిందని.. వంటిపై కిరోసిన్ పోసుకుని ఓ బాలిక ప్రాణాలు తీసుకుంది. ఈ ఘటన మహబూబ్ నగర్ జిల్లా, పెద్ద కొత్తపల్లి మండల కేంద్రంలో చోటుచేసుకుంది. ఎల్లమ్మ వీధికి చెందిన శివమ్మ(14) అనే యువతి తల్లి మందలించడంతో మనస్తాపానికి లోనై ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
నవ వధువు దారుణ హత్య
నందికొట్కూరురూరల్: నందికొట్కూరు పట్టణంలో ఓ నవ వధువు గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో దారుణ హత్యకు గురైన సంఘటన బుధవారం వెలుగు చూసింది. రాళ్లతో కొట్టి చంపి..ముఖంపై పెట్రోలు పోసి నిప్పంటించి అతి కిరాతకంగా హతమార్చారు. తెల్లవారుజామున పొలాలకు వెళ్లే కూలీలు మహిళ మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు మృతురాలు పట్టణానికి చెందిన శివమ్మ(18)గా నిర్ధారించారు. పోలీసులు, మృతురాలి బంధువుల కథనం మేరకు.. పట్టణంలోని ఏబీఎం పాలెంకు చెందిన శ్రీను, లక్ష్మి దంపతుల కూతురు శివమ్మకు గత నెల 25న ఉండవెళ్లి గ్రామానికి చెందిన సురేష్తో వివాహం చేసి అత్తారింటికి పంపించారు. వారం రోజుల క్రితం తల్లిదండ్రులు కూతురు, అల్లుడిని పుట్టింటికి పిలుచుకొని వచ్చారు. అదివారం ఉదయం బహిర్భుమికి వెళ్లిన శివమ్మ తిరిగి ఇంటికి రాకపోవడంతో తల్లితండ్రులు బంధువుల ఇళ్లలో గాలించిన ఆచూకీ లభించకపోవడంతో అదే కాలనీకి చెందినదావీదుపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివాహానికి ముందు శివమ్మ దావీదు అనే యువకుడ్ని ప్రేమించడంతో అతనికి తమ కూతురును ఇచ్చి పెళ్లి చేసేందుకు తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. దీంతో దావీదు తమ కూతురును మాయమాటలు చెప్పి ఎక్కడికైన తీసుకెళ్లి ఉంటాడని వారు ఆరోపించారు. మంగళవారం పోలీసులు ఆ యువకుడ్ని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తుండగానే బుధవారం శివమ్మ శవమై కనిపించింది. కూతురు విగతజీవిగా పడి ఉండటం చూసిన తల్లిదండ్రులు, బంధువులు బోరున విలపించారు. తమ కూతురుకు దావీదు హత్య చేసి ఉంటాడని తల్లితండ్రులు ఆరోపించారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ పట్టణ శివారు పొలాల్లో వివాహిత మహిళ దారుణ హత్యకు గురైన సంఘటన స్థలాన్ని డీఎస్పీ నరసింహారెడ్డి పరిశీలించారు. నిందితుడిని గుర్తించేందుకు ఆధారాలు సేకరిం చారు. శివమ్మ హత్యకు సంబంధించి ఇద్దరు వ్యక్తులపై అనుమానం ఉందని డీఎస్పీ పేర్కొన్నారు. నిందితులపై చర్యలు తీసుకుంటామన్నారు.
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
బ్రిటన్లో అత్యంత సంపన్నుడు భారతీయుడే..!
మల్లె మొగ్గ మూవీ సక్సెస్ మీట్.. పోస్టర్ లాంఛ్!
నా పై వచ్చిన అతి పెద్ద ఆరోపణ అదే: ప్రధాని మోదీ
పాయల్ రాజ్పుత్ వివాదం.. షాకిచ్చిన టాలీవుడ్ నిర్మాతల మండలి!
ఐఫోన్పై రూ.26వేలు డిస్కౌంట్.. ఎక్కడంటే..
బస్ సర్వీస్ ప్రారభించనున్న ఉబర్.. మొదట ఆ నగరంలోనే..
ఓటేసిన వ్యాపార ప్రముఖులు
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో సందడి చేసిన కన్నప్ప టీం!
జూన్ 4 తర్వాత 'గూగుల్ పే' బంద్.. ఎక్కడంటే?
TS Cabinet Meet: తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..
తప్పక చదవండి
- ఎన్నికలు vs ఏఐ
- ఇరాన్ అధ్యక్షుడి దుర్మరణం.. భారత్లో రేపు సంతాపదినం
- చరిత్రాత్మకం! సౌదీలో తొలిసారిగా స్విమ్వేర్ ఫ్యాషన్ షో!
- కారుతో ఢీ కొట్టడంతో ఇద్దరు మృతి.. గంటల్లోనే బెయిల్
- అప్పటికి భారతీయులు ధనవంతులవుతారా.. అసలు సమస్య ఏంటంటే?
- ఛత్తీస్గఢ్లో ఘోర రోడ్డు ప్రమాదం
- కేజ్రీవాల్కు బెదిరింపులు బీజేపీ పనే: ఆప్
- రూ. 5 కోట్లు దండుగ అన్నారు.. చెత్తలో పడేసిందంటూ: యశ్ తండ్రి
- నాగబాబు ట్వీట్ వివాదం.. అల్లు అర్జున్ షాకింగ్ నిర్ణయం!
- ‘AI’తో ప్రమాదమే.. గాడ్ ఫాదర్ ఆఫ్ ఏఐ వార్నింగ్
Advertisement