రైతు బలవన్మరణం | Farmer commits suicide | Sakshi
Sakshi News home page

రైతు బలవన్మరణం

Sep 4 2015 3:12 PM | Updated on Nov 6 2018 7:56 PM

సాగులో నష్టాలు రావడంతో మనస్తాపం చెందిన ఓ రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు.

బషీరాబాద్ (రంగారెడ్డి) : సాగులో నష్టాలు రావడంతో మనస్తాపం చెందిన ఓ రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా బషీరాబాద్‌లో శుక్రవారం చోటుచేసుకుంది. జిల్లాలోని యాలాల మండలం ఇంకెపల్లి గ్రామానికి చెందిన కాశప్ప(40) అనే రైతు  బషీరాబాద్ మండలంలో 5 ఎకరాలు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. అయితే పంట దిగుబడి సరిగా లేకపోవడం, చేసిన  అప్పులు తీరే మార్గం లేకపోవడంతో కాశప్ప.. పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement