పత్తి రైతు ఆత్మహత్య | Cotton farmer commits suicide | Sakshi
Sakshi News home page

పత్తి రైతు ఆత్మహత్య

Jan 28 2016 4:40 PM | Updated on Oct 1 2018 2:36 PM

అప్పుల బాధ భరించలేక పత్తి రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన నల్లగొండ జిల్లా హాలియా మండలం రంగుండ్ల గ్రామంలో గురువారం చోటుచేసుకుంది.

అప్పుల బాధ భరించలేక పత్తి రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన నల్లగొండ జిల్లా హాలియా మండలం రంగుండ్ల గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.


వివరాల్లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా పుల్లచెరువు మండలానికి చెందిన రమావత్ శివ(30) ఐదేళ్ల క్రితం రంగుండ్లకు వలస వచ్చాడు. అప్పటి నుంచి గ్రామంలో ఏడెకరాల భూమిని కౌలుకు తీసుకొని పత్తి సాగు చేస్తున్నాడు. ఈక్రమంలో అప్పులు పెరిగిపోవడంతో మనస్తాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement