సతీసమేతంగా..
సాక్షి, కల్వకుర్తి: కాంగ్రెస్ అభ్యర్థి చల్లా వంశీచంద్రెడ్డి బుధవారం తన సతీమణి అశ్లేషారెడ్డితో కలిసి ఆమనగల్లు పట్టణంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. చేతి గుర్తుకు ఓటేసి తనను గెలిపించాలని కోరారు.
సాక్షి, కల్వకుర్తి: కాంగ్రెస్ అభ్యర్థి చల్లా వంశీచంద్రెడ్డి బుధవారం తన సతీమణి అశ్లేషారెడ్డితో కలిసి ఆమనగల్లు పట్టణంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. చేతి గుర్తుకు ఓటేసి తనను గెలిపించాలని కోరారు.